స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నేడు హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు. రాజమండ్రి నుంచి 13 గంటల ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో...
ఇవాళ ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 53 రోజుల తర్వాత ఆయనను దగ్గరగా చూసిన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు....
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద జరిగిన ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు-వేలూరు జాతీయ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని.. ప్రజల తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారని నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అగరాలలో నిర్వహించిన ‘నిజం గెలవాలి(Nijam...
ఏపీలో మద్యం విధానం, సరఫరాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వాలని తాము చేసిన సవాల్కు ప్రభుత్వం స్పందించలేదని అందుకే తానే...
విశాఖపట్టణం(Vizag)లో భారీగా నగదు పట్టుబడింది. ఆటోలో తీసుకెళ్తున్న వాషింగ్ మెషిన్లో కోట్ల రూపాయల నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు...
'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సిద్ధమయ్యారు. యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా...
వైకుంఠ ఏకాదశికి తిరుమల(Tirumala) వెళ్ళాలి అనుకునేవారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో 'టీటీడీ డయల్ యువర్ ఈవో' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో ధర్మారెడ్డి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...