అమరావతి ఆర్-5 జోన్( R-5 Zone Issue) అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్-5 జోన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి నూతన సభ్యురాలిగా నామినేట్ అయిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కేసీఆర్ను...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం(Yuvagalam) పాదయాత్రం దిగ్విజయంగా సాగుతోంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేటితో 200 రోజులు పూర్తిచేసుకుంది. రోజుకు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పాల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను తలచుకుంటే ఏపీలో జగన్ కు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టి సారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu).. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత...
ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో చెన్నై జార్జ్టౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో ముకుల్చంద్ బోత్రా...
దివంగత టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. "నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్...
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టులను భర్తీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...