టాటా సన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా నూతన సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టలేనని టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసీ తెలిపారు. తన నియామకంపై భారత్లో కొన్ని వర్గాల...
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్ (26) పుట్టినప్పటి నుండి సెరెబ్రల్ పల్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈరోజు ఉదయం ప్రాణాలు వదిలాడు....
సామాన్యుడి నెత్తిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. పాల వినియోగదారులకు మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ బిగ్ షాక్...
అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించనట్లుగానే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పైకి కదిలొచ్చింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా పెట్రోల్, డిజిల్ తో పాటు బంగారం, వెండి, గ్యాస్ ధరలు పెరుగుతాయని...
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజ కంపెనీ పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఉపయోగించే వారికి దీని ద్వారా బెనిఫిట్ కలగనుంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా స్మాల్...
ఉక్రెయిన్- రష్యా యుద్ధ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 732 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 55,125 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టి 191 పాయింట్ల...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పసిడిరేట్లపై ప్రభావం చూపుతోంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గతూ వస్తున్నాయి. ఇవాళ కూడా అదే కొనసాగింది. ధరలు తగ్గుదలతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...