దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం....
మొదట ఫ్రీగా ఇవ్వడం..ఆపై అందినకాడికి దండుకోవడం కార్పొరేట్ కంపెనీలకు అలవాటే. డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే.. ఇప్పుడు ఇదే బాట పట్టింది. ఇన్నాళ్లు ఉచితంగా అందించిన సేవలపై మెల్ల మెల్లగా బాదుడు షురూ...
తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్తో జియో టెలికాం సంస్థ గూగుల్తో కలిసి కొత్త మోడల్ స్మార్ట్ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్'ను తీసుకురానుంది. గత నెలలో వినాయకచవితి సందర్భంగా ఈ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేస్తారని...
వాట్సాప్లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే...
వరుసగా మూడో రోజూ చమురు ధరలు పెరిగాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై...
ప్రైమ్ యూజర్లకు, కొత్తగా ప్రైమ్ సేవల్ని పొందాలనుకుంటున్నవారికి అమెజాన్ షాకింగ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలను ఏకంగా 50 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ వార్షిక సబ్స్క్రిప్షన్తో పాటు నెలవారీ, మూడు...
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్కు బ్రిటన్ కాంపీటీషన్ రెగ్యులేటర్ భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో ఫేస్బుక్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్లు (50.5 మిలియన్ పౌండ్లు) జరిమానాగా...
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తన విధుల నుంచి వచ్చే ఏడాది జనవరిలో తప్పుకోనున్నారు. గతంలో పని చేసిన హార్వర్డ్ యూనివర్సిటీకే ఆమె తిరిగి వెళ్లనున్నారు. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...