దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో త్వరలో ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఏర్పడనుంది. దీనిపై...
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టిటిడికి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టిటిడి- జియో శుక్రవారం ఎంఓయు చేసుకున్నాయి. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో...
దేశంలో పెట్రో ధరల బాదుడు ఆగడం లేదు. లీటర్ పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు...
ప్రముఖ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇలా జరగడం వారంలో ఇది రెండోసారి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల..కొంత సమయం పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
ఇలా...
బంగారు వ్యాపారంలో మన దేశంలో ముంబైదే అగ్రస్థానం. ముంబై తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ఏపీలోని ప్రొద్దుటూరు. అందుకే ప్రొద్దుటూరును సెకండ్ ముంబై, పసిడిపురిగా పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారమంటే ఇష్టపడని...
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను..టాటా సన్స్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. 18 వేల కోట్లకు టాటా సన్స్..దివాళా దశలో ఉన్న ఎయిర్ ఇండియాను కైవసం చేసుకుంది. దీనిపై టాటా గ్రూపు అధినేత...
బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. రెండు...
విండోస్ 11 అత్యంత సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పని చేస్తారు. రిఫ్రెష్ డిజైన్, రోజువారీ పనులను సులభతరం చేసే అనేక యాక్సెసిబిలిటీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...