BUSINESS

ఇంటర్నెట్‌ లేకుండానే డిజిటల్‌ చెల్లింపులు..!

దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో త్వరలో ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం ఏర్పడనుంది. దీనిపై...

టీటీడీతో జియో కీలక ఒప్పందం

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టిటిడికి సహకరించేందుకు జియో సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి టిటిడి- జియో శుక్రవారం ఎంఓయు చేసుకున్నాయి. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో...

ఆగని పెట్రో బాదుడు..లీటరు పెట్రోల్ ఎంతంటే?

దేశంలో పెట్రో​ ధరల బాదుడు ఆగడం లేదు. లీటర్​ పెట్రోల్​పై 30 పైసలు, డీజిల్​పై 35 పైసలు పెంచుతున్నట్లు శనివారం చమురు సంస్థలు తెలిపాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు...
- Advertisement -

మళ్లీ వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టా సేవలకు అంతరాయం

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్​, ఫేస్​బుక్, ఇన్​స్టా​ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇలా జరగడం వారంలో ఇది రెండోసారి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల..కొంత సమయం పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇలా...

భారత్‌లో రెండో ముంబై..ఎక్కడో తెలుసా?

బంగారు వ్యాపారంలో మన దేశంలో ముంబైదే అగ్రస్థానం. ముంబై తర్వాత పసిడి వ్యాపారం ఎక్కువగా జరిగే ప్రాంతం ఏపీలోని ప్రొద్దుటూరు. అందుకే ప్రొద్దుటూరును సెకండ్‌ ముంబై, పసిడిపురిగా పిలుస్తారు. ప్రొద్దుటూరు బంగారమంటే ఇష్టపడని...

ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవం..ర‌త‌న్ టాటా ట్వీట్‌

ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను..టాటా స‌న్స్ చేజిక్కించుకున్న విష‌యం తెలిసిందే. 18 వేల కోట్ల‌కు టాటా స‌న్స్‌..దివాళా ద‌శ‌లో ఉన్న ఎయిర్ ఇండియాను కైవ‌సం చేసుకుంది. దీనిపై టాటా గ్రూపు అధినేత...
- Advertisement -

స్వల్పంగా పెరిగిన పసిడి ధర..ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. రెండు...

విండోస్ 11 అత్యంత సురక్షితం..ఎందుకంటే?

విండోస్ 11 అత్యంత సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పని చేస్తారు. రిఫ్రెష్ డిజైన్, రోజువారీ పనులను సులభతరం చేసే అనేక యాక్సెసిబిలిటీ...

Latest news

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం...

నీకిది తగునా..? సీఎం జగన్‌కు వివేకా సతీమణి లేఖ..

ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ...

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి...

ఫోన్ ట్యాపింగ్.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తోంది?

తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...

Must read

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో...

ఎంత నీచం జగన్.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు...