Andhra Tourist Killed | గోవాలో ఏపీకి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అక్కడి హోటల్ యాజమాన్యం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన రవితేజ అనే యువకుడిని కొట్టి చంపింది....
తెలంగాణలో మరో పరువు హత్య(Honour Killing) కలకలం రేపింది. కులాంతర వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని అక్కసుతో అక్కను తమ్ముడు అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం...
ట్రైన్లో ప్రయాణం చేస్తూ హత్యలు, దోపిడీలు, అత్యాచారలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ను(Serial Killer) పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. ఈ సైకో హంతకుడు.. తెలివిగా ట్రైన్లలో చివర ఉండే...
దీపావళి రోజున స్నేహితులతో కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణం బలితీసుకుంది. పందెం ప్రకారం దీపావళి బాంబుపై కూర్చిని ఓ వ్యక్తి తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం...
విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులకు(Bomb Threats) కేంద్రం సైతం అడ్డుకట్టవేయలేకుంది. వీటిని తీవ్రంగా పరిగణిస్తామని కేంద్రం హెచ్చరించినా బెదిరింపులు ఏమాత్రం నెమ్మదించలేదు. తాజాగా ఆదివారం ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు వచ్చాయని అధికారులు...
Cyber Criminal Gang | సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ సైబర్ నేరగాళ్లను కటకటాలపాలు చేస్తూ ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీ మొత్తంలో...
రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదలు కానీ, వాటి వల్ల వాటిల్లుతున్న ప్రాణ నష్టం కానీ ఆగడం లేదు. ప్రతి రోజూ...
Gudivada Engineering College | కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై అర్థరాత్రి...
టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పేరు తప్పకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం...
వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయం(Mamnoor Airport) అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం శంషాబాద్ విమానాశ్రమానికి 150 కిలోమీటర్ల దూరంలో...
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ(SLBC Tunnel) నిర్మాణ సమయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎనిమిది రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాగా ఈరోజు...
పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆర్తనాదాలు పెడుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యపేట జిల్లా...