పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఓ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్ షాపై 14 ఏళ్ల బాలిక అత్యాచారం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది. పాక్ మీడియా ప్రకారం, యాసిర్ షా...
బీహార్లో దారుణం చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మూడు రోజుల క్రితం హాజీపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం యడ్లపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు...
ప్రముఖ సినీ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి. పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఢిల్లీలోని ఈడీ...
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు తమ్ముళ్లను పాఠశాల వద్ద దింపేందుకు వెళ్తుండగా చేగుంట వద్ద లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు....
గుజరాత్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సముద్ర తీరంలో భారీగా మాదకద్రవ్యాల పట్టుబడ్డాయి. మొత్తం రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిని బలగాలు...
ఏపీలో టెన్షన్ నెలకొంది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతు కాగా ఓ విద్యార్థి...
వాళ్లంతా కార్పొరేటర్ల భర్తలు. ఎంతో హుందాగా నడుచుకోల్సింది పోయి. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ పరిధిలోని యాద్గార్పల్లిలో ఉన్న ఓ రిసార్ట్లో పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...