క్రైమ్

Flash- ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరు పోలీసులు మృతి

జమ్ముకశ్మీర్ బందీపొర జిల్లాలోని గుల్షన్​ చౌక్​ ప్రాంతంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు మొహమ్మద్​ సుల్తాన్​, ఫయాజ్​ అహ్మద్​లుగా గుర్తించారు అధికారులు.

Flash- దారుణం..భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ బిని కట్టుకున్న భర్తే హత మార్చాడు. హుసేన్ బి కి ఆరు సంవత్సరాల క్రితం...

బ్రేకింగ్ న్యూస్- ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్..ముగ్గురు అరెస్ట్

ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పీలేరులో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనం రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలతో పాటు ముగ్గురు...
- Advertisement -

Breaking News- సీఎం కేసీఆర్​కు లేఖ రాసి రైతు ఆత్మహత్య..వరి వేయొద్దంటున్నారని ఆవేదనతో..

తెలంగాణలో మరో రైతు నేలరాలాడు. నేరుగా సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్​లో చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో మృతుడు.. ముఖ్యమంత్రి...

Flash- రిటైర్డ్ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు

హైదరాబాద్ లో రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్డీగా లక్ష్మీనారాయణ పని చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో యువతకు లక్ష్మినారాయణ ట్రైనింగ్...

ఘోరం..భార్యను దారుణంగా చంపిన భర్త..ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు

తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని ఇమాద్‌నగర్‌లో ఫర్వేజ్ సమ్రిన్​ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త వేధింపులతో సమ్రిన్ విడాకులు తీసుకుంది....
- Advertisement -

Flash News- ఘోర రోడ్డు ప్రమాదం..53 మంది దుర్మరణం

మెక్సికోలోని చియాపాస్​ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 53 మంది వలసదారులు మరణించారు. 54 మంది గాయపడ్డారు. రహదారిపై వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడి పాదచారుల...

విషాదం..వరి కొయ్య కాలుస్తూ రైతు మృతి

తెలంగాణ: పొలంలో వరి కొయ్యలను కాలుస్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ రైతు మరణించాడు. ఈ విషాద ఘటన జగిత్యాల రూరల్‌ మండలంలోని వెల్దుర్తిలో జరిగింది. గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్‌ (65) రెండెకరాల్లో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...