తెలంగాణ వర్సిటీలో వీసీ చేపట్టిన ఔట్ సోర్సింగ్ పోస్టుల రద్దు చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు. వీసీ తీరుపై నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్లో...
కన్న తండ్రే తన పాలిట కాలయముడవుతాడని ఆ 2 నెలల పాప పసిగట్టలేకపోయింది. తండ్రి కిరాతకాన్ని ఏ మాత్రం గుర్తించలేని వయస్సులో ఉన్న ఆ చిన్నారి తండ్రి ఎత్తుకోగానే సంతోషంతో చిరునవ్వు నవ్వింది....
ట్రైన్ ద్వారా కావాల్సిన వారికి గంజాయిని సప్లయి చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఒక మహిళతో సహ మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం...
గంజాయి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చ లేపుతుండగా..తెలంగాణలో కూడా పలు డ్రగ్స్ లింకులు తెరపైకి వస్తున్నాయి. దీంతో...
హర్యానాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాజర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా వేగంగా వచ్చిన ట్రక్కు, కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8...
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన బాలుడి ఉదంతం విషాదాంతమైంది. ఇంటి వెనుక ఉన్న చెరువులో అనీష్ డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. గుంతలో పడి చనిపోయాడని పోలీసులు తేల్చారు. దీంతో...
హాలీవుడ్ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. నటుడు అలెక్ బాల్డ్విన్.. పొరపాటున డమ్మీ గన్తో మహిళా సినిమాటోగ్రాఫర్ను కాల్చేశారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం...
సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? నష్టపరిహారం ఇప్పిస్తుందా? లేక క్షమాపణ, మందలింపుతో వదిలేస్తుందా? చైతూతో డైవోర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైమ్ కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం కావాలంటోంది....
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలయిక అని చెప్పొచ్చు. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా తలపడిన...
నాలుగో విడతలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో నామినేషన్లు గడువు ముగిసింది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు...