తెలంగాణ: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ ఎస్ఐ సైదులుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రాచకొండ సిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ కేసులో డబ్బులు డిమాండ్...
తెలంగాణ: టిఆర్ఎస్ వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కొడుకు బానోతు మృగేందర్ తనని మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. ప్రస్తుతం మధురైలో ట్రైనీ ఐఏఎస్...
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసంపై...
అఫ్గాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఆటవిక పాలనను కొనసాగిస్తున్నారు. నరమేధం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాలు, మహిళా అథ్లెట్లు మరికొందరిని లక్ష్యంగా చేసుకొని హత్యలకు పాల్పడుతున్నారు.
మహిళలను క్రీడలు ఆడొద్దని హెచ్చరించిన తాలిబన్లు..కొద్దిరోజుల...
మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలుపడం కోసం గత ఆగస్టులో ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పోలీసులు చేపట్టిన పూనా నర్కోమ్ ( స్థానిక గోండు భాషలో కొత్త డాన్ అని అర్థం) క్యాంపెయిన్ బాగానే...
హైదరాబాద్ రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. బాలికకు రక్తస్రావం కావడంతో అసలు విషయాన్ని తల్లి గుర్తించింది....
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో బలగాలు ద్రాగడ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి...
టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో...
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం...
ఏపీ ఎన్నికలు హాట్హాట్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన మావయ్య...
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఓ వీడియో...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు...
ఏపీ సీఎం వైఎస్ జగన్పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ భవన్లో మీడియాతో...
ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి...