లక్షణమైన భార్యను ఓ భర్త రూ.లక్షకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బొలంగీర్కు చెందిన సరోజ్రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 2 నెలల క్రితం పెళ్లి జరిగింది....
తెలంగాణ: మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం పొన్నాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మర్యాల ఆనంద్(23) తుర్కపల్లిలోని ఓ బయోటెక్ సంస్థలో పని చేస్తున్నారు. మూడు నెలల క్రితం సిద్దిపేట జిల్లా...
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తనపై చేసిన వ్యాఖ్యలపై పాటల రచయిత జావెద్ అఖ్తర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను ముంబై అంధేరిలోని మెట్రోపాటిలన్ మేజిస్ట్రేట్...
తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల భూమి కంపించింది. దీనితో జనం భయంతో ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కాగా కరీంనగర్ లో భూకంపం తీవ్రత 4గా నమోదు అయినట్లు...
తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి తూర్పు చర్చి వద్ద అండర్బ్రిడ్జిలో ఓ తుఫాను వాహనం నీటిలో మునిగింది. ఆ వాహనంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు కాపాడారు. అయితే వాహనంలోంచి బయటికి రాలేకపోయిన నవ...
హైదరాబాద్ లోని హయత్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కొందరు దుండగులు కిరాతంగా హత్య చేసి నడిరోడ్డుపై కారులో శవాన్ని వదిలేసి వెళ్లారు. ఆ కారును చూసిన వారందరు పార్కింగ్ చేసి...
వడ్డాది ఏపీ ఈపీడీసీఎల్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న మహేశ్వరరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. అనకాపల్లి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఎఈ మహేశ్వరరావును...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...