దేశ రాజధాని ఢిల్లీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ రాజధాని స్థాయిలో ఢిల్లీ ఇంకా కొనసాగాలా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ...
Bengaluru | మార్కెటింగ్ అనేది ఒక ఆర్ట్. మన దగ్గర ఉన్న ఒక వస్తువును కస్టమర్లు కొనుగోలు చేసేలా చేయడమే ఇందులో అంతిమ లక్ష్యం. అయితే తాజాగా ఓ ఆటోవాలా మాత్రం ఇందులో...
ఢిల్లీ(Delhi)లో వాతావరణం మారడం మొదలైంది. రాష్ట్రాన్ని పొగమంచు కమ్మేయడం మొదలైంది. ఢిల్లీ గాలి నాణ్యత నాసిరంగా(Air Quality) మారడం స్టార్ట్ అయిపోయింది. ఈ క్రమంలోనే అధికారులు కూడా అలెర్ట్ అయ్యారు. చలికాలం తొలినాళ్లలోనే...
ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. కైలాష్ ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయంతో ఆప్లో తీవ్ర...
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Prathik Jain)పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తప్పుబట్టారు. రైతులను ఉగ్రవాదుల తరహాలో అరెస్ట్ చేయడం దుర్మార్గమని...
ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ కావడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణియన్ జైశంకర్(Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీతో భేటీ కావడం అంత ఈజీ కాదన్నారు. ప్రతి విషయంపై ప్రధానికి అవగాహన...
భారతదేశ 51వ చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారంతో డీవై చంద్రచూడ్(DY Chandrachud) పదవీకాలం పూర్తి కావడంతో సోమవారం సంజీవ్ ఖన్నా.. సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి...
తెలంగాణ సర్కార్ 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను(IFS Officers) బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ శాఖ చార్మినార్ సర్కిల్...
Vemulawada | మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కూడా తెలియలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి,...
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సాక్షిగా.. ఏపీలో డీఎస్సీ(DSC) ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో...
సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసారు. ఈ సంవత్సరం రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం...