Hyderabad |రూ.2వేల నోటు రద్దు చేస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోగా రూ.2వేల నోటును బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాలలో మార్చుకోవాలని...
మైసూర్ రాజు టిప్పు సుల్తాన్(Tipu Sultan) ఖడ్గాన్ని లండన్ నగరంలో వేలం వేశారు. ఈ వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గం ఏకంగా రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్హమ్స్ హౌజ్ ఈ...
Heavy Rains |నేడు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి,...
తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో(My Village Show)తో అందరికీ దగ్గరైన గంగవ్వ(Gangavva) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న ఆమె 60 ఏళ్ల వయసులో ఓ వివాదంలో చిక్కుకున్నారు....
హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు(IT Raids) చేపట్టారు. నగరంలోని సుమారు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో...
Telangana |జూన్ 5 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తీసివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్ కు చెందిన జియో మార్ట్(Jio Mart) కూడా చేరింది....
జూనియర్ పంచాయతీ కార్యదర్శు(JPS)లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. జేపీఎస్లు అందరినీ పర్మినెంట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...