భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుతుంది. క్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. థర్డ్ వేవ్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి రోజుకు మూడు లక్షలకు...
ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చిన వారు నానా తంటాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే సరైన ఆహరం తీసుకుంటూ...
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలా కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే ఆరోగ్యాంగా రోజూ ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటు ఉంటే ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రోజు...
కర్ణాటకలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తాజాగా బుధవారం మరో 48,905 మందికి వైరస్ సోకింది. 39 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 36.54లక్షలు, మరణాలు 38,705కు చేరాయి....
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 88,867 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,801 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,570 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నేడు...
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 1,13,670 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4559 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,450 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...