ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అయితే ఈమధ్య వాతావరణ మార్పులతో చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, గొంతునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరి ఇది కరోనానా.....
కరోనా మహమ్మారి వల్ల చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి....
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 97,113 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,980 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,439 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే...
దేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతుంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి పోయాయి....
తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 3606 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఈ మేరకు...
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో...
మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ మహమ్మారి కరోనా కేసులు ఇప్పుడు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...