కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ను తేలిగ్గా తీసుకోవద్దని WHO హెచ్చరించింది. అతి వేగంగా ఈ వేరియెంట్ వ్యాప్తి చెందుతుందని, తక్కువ రోజుల్లో కేసులు రెట్టింపు అవుతాయని పేర్కొంది. వృద్దులు, రోగాలు ఉన్నవారిపై...
కరోనా మూడో దశ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు....
ప్రతి రోజు ఉదయం లేచి బ్రష్ చేసుకోగానే చాలా మంది చేసే పని కాఫీ తాగడం. ఆ తరువాత టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. కొంతమంది ఉదయం లేవగానే కూల్డ్రింక్స్ అస్సలు తాగకూడదు....
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే భయం...
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో...
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రతి రోజు 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో..నైట్ కర్ఫ్యూ లాంటి కరోనా...
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం సృష్టించింది6. ఏకంగా 44 మంది కోవిడ్ బారిన పడడం కలకలం రేపుతోంది. వీరందరినీ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఉస్మానియా...
ప్రస్తుత జీవనవిధానంలో ఎంతోమంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అది మానసిక అనారోగ్యం కావొచ్చు. శారీరక అనారోగ్యం కావొచ్చు. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి. మానసిక వ్యాధులు రావడానికి గల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...