భారత్ లో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. 24 గంటల వ్యవధిలో 9,265 మంది...
కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'.. భారత్లో క్రమంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కొత్త రకం కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఏడు...
దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వణికి స్తుంది. తాజాగా గుజరాత్ లో మరో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్...
దేశ వ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించింది. కొవిడ్ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చర్చించారు.
కొవిడ్-19...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతుంది. తాజాగా లండన్ నుండి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే కొత్త...
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 38,085 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదు కాగా,...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 8,439 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 195 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో మరో 9,525...
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరం ఊహించలేము. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...