భారత్లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. గుజరాత్లోని జామ్ నగర్లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ వ్యక్తికి ప్రస్తుతం జేజీ ఆస్పత్రిలో...
దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,603 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ మహమ్మారి కారణంగా మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసులు: 3,46,24,360
మొత్తం మరణాలు: 4,70,530
యాక్టివ్...
సాధారణంగా మనకు జలుబు చేస్తే తుమ్ములొస్తాయి. ఇది చిన్న అనారోగ్య సూచన. దుమ్ము రేగి నాసికను తాకినా లేక ముక్కును నలిపిన తుమ్ములొస్తాయి. ఇది ఓ క్రియకు ప్రతిస్పందన. అలాంటి తుమ్ముకీ మనిషి...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురి చేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కాగా విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్కు వచ్చిన...
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్ నుకలవరపెడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇప్పుడు రాజస్థాన్ జైపుర్లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు...
ఒమిక్రాన్ వైరస్ మొదటి కేసు నమోదైనట్టు సౌదీ అరేబియా తెలిపింది. ఉత్తరాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఇది గుర్తించినట్టు రాష్ట్ర న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా వాసుల్లో ఆందోళన...
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కేసుల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...