దేశంలో గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
శుక్రవారం 12,66,589...
పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్ సరఫరా...
కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. నోరో వైరస్గా పిలుస్తున్న ఈ వ్యాధి..రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకినట్లు సమాచారం. వీరందరూ వయనాడ్ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల...
ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బుందులు పడుతున్నారు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు, ఫోన్లు చూడటం వల్ల అనేక మంది కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు....
రష్యాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇలాగే కొనసాగితే పడకలు దొరకటం కష్టమేనని అధికారులు తెలిపారు.
కొవిడ్ రోగుల కోసం రిజర్వు...
ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అందుకు కారణం మన జీవనశైలి విధానం. మానసిక ఆందోళన, తినే ఆహారం, కాలుష్యం, ఇతర ఒత్తిళ్లు తదితర...
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్టీ బాలికల పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులు...
కరోనా..వన్య ప్రాణులనూ విడిచిపెట్టడం లేదు. ఉత్తర అమెరికాలోని 40% జింకల్లో కొవిడ్ యాంటీబాడీలు పుష్కలంగా ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. బాంగోర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గ్రయీమ్ షానన్, అమీ గ్రేషమ్, ఒవైన్ బార్టన్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...