హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో...
హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఇవాళ మరింతగా తగ్గుముఖం పట్టింది. ఇవాళ కూడా డబుల్ డిజిట్ కేసులే జిహెచ్ఎంసి పరిధిలో నమోదు అయ్యాయి. ఇవాళ తెలంగాణ మొత్తంలో కేసులు 784 మాత్రమే నమోదు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రతి అనుమానితునికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని ర్యాపిడ్ టెస్టులు బంద్...
జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దయవలన కరోనా తగ్గుముఖం పడుతోందని అన్నారు. కోవిడ్...
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3042. నిన్న సోమవారం 2100 కేసులు నమోదు కాగా ఇవాళ భారిగా...
ఈ మధ్య రాత్రి పూట చాలా మంది రైస్ తినకుండా జొన్నరొట్టెలు తింటున్నారు. వైద్యులు కూడా జొన్న రొట్టెలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం జొన్న రొట్టెలు కొన్ని...
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చాక్లెట్స్ ని ఇష్టపడతారు. అసలు ఈ కాండీలు అంటే ఇష్టం లేని వారు ఉండరు. ఏ వేడుక అయినా నోరు తీపి చేసుకోవడానికి ఈకాండీలు...
సాంబారు, పులుసు వీటిని గుర్తు చేయగానే వెంటనే కూర గుమ్మడికాయ గుర్తు వస్తుంది. ఈ కూర గుమ్మడికాయ పులుసు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది....
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకపోతోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా...
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి...
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ.. సరికొత్త ధారావాహిక ప్రసారాన్ని తలపిస్తూ.. టాప్ ఫైవ్ క్రైమ్ సిరీస్ లో ఒకటిగా నిలుస్తుందనటంలో...
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.....