చాలా మంది రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటారు. కాని నిద్రకి భోజనానికి రెండు గంటల గ్యాప్ ఉండాలి. ఇక మధ్యాహ్నం కూడా భోజనం అయ్యాక చాలా మంది కునుకు తీస్తారు. ఇది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గుతుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం నాడు రిలీజైన బులిటెన్ లో వివరాలు చూస్తే... నమోదైన కేసుల సంఖ్య 2982. నిన్న...
ఈ మధ్య ప్లాస్టిక్ కప్స్ ,కవర్లు, ప్లేట్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇక ఏదైనా షాపుకి వెళితే సరుకులకి కవర్ అడుతున్నారు. టీ తాగితే ప్లాస్టిక్ గ్లాస్ వాడుతున్నారు. ఇలా అనేక రకాల...
మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. అత్యున్నత పదవులు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు గవర్నర్లుగా సేవలందించిన విషయం...
తెలంగాణలో బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 772 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. నిన్నటితో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత కంటిన్యూ అవుతున్నది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నాడు రిలీజైన బులిటెన్ లో వివరాలు చూస్తే... నమోదైన కేసుల సంఖ్య 3166....
చాలా మంది ఈ మధ్య ఆలుబుఖరా పండ్లు తీసుకుంటున్నారు. వైద్యులు కూడా వీటిని తీసుకోమని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.ఎరుపు-నీలం రంగులో కనిపించే ఆలూబుఖరా పండ్లు రెయినీ సీజన్లో కనిపిస్తాయి....
మనం ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో రాగి గ్లాసులు, రాగి పాత్రలు చూస్తు ఉంటాం. అయితే రాగి చెంబుతో మన పెద్దలు నీరు పోసుకుని తాగేవారు. అందులో రాగికి యాంటి బ్యాక్టిరియల్ నేచర్ ఉందని,...
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...
ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం...
లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను(Congress Manifesto) విడుదల చేసింది. 'ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు' పేరుతో దీనిని రూపొందించింది. రాష్ర్ట...