దానిమ్మ పండు వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు వల్ల మన గుండెకు చాలా మంచిది. రక్తం కూడా పడుతుంది. అంతేకాదు అనేక మెడిసన్స్ ఆయుర్వేదంలో కూడా ఈ పండుని...
తెలంగాణలో గురువారం కరోనా మహమ్మారి తీవ్రత మరింతగా తగ్గింది. ఇవాళ బులిటెన్ లో కేసుల సంఖ్య 731 కేసులు నమోదయ్యాయి. జిహెచ్ఎంసి పరిధిలో 80 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కేసుల...
చాలా మంది రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటారు. కాని నిద్రకి భోజనానికి రెండు గంటల గ్యాప్ ఉండాలి. ఇక మధ్యాహ్నం కూడా భోజనం అయ్యాక చాలా మంది కునుకు తీస్తారు. ఇది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గుతుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం నాడు రిలీజైన బులిటెన్ లో వివరాలు చూస్తే... నమోదైన కేసుల సంఖ్య 2982. నిన్న...
ఈ మధ్య ప్లాస్టిక్ కప్స్ ,కవర్లు, ప్లేట్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇక ఏదైనా షాపుకి వెళితే సరుకులకి కవర్ అడుతున్నారు. టీ తాగితే ప్లాస్టిక్ గ్లాస్ వాడుతున్నారు. ఇలా అనేక రకాల...
మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. అత్యున్నత పదవులు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నాయకులు గవర్నర్లుగా సేవలందించిన విషయం...
తెలంగాణలో బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి కోవిడ్ బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 772 మాత్రమే నమోదు కావడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. నిన్నటితో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత కంటిన్యూ అవుతున్నది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నాడు రిలీజైన బులిటెన్ లో వివరాలు చూస్తే... నమోదైన కేసుల సంఖ్య 3166....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...