కరోనా విపత్తు సమయంలోనూ నిత్యం విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది, ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ నిర్ణయించింది. మారు మూల అటవీ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో విధుల్లో...
కరోనా పేషెంట్స్ కోసం ఆనందయ్య ఇస్తున్న మందుపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన ఇప్పటి వరకు సుమారు 80వేల మందికి ఉచితంగా తన మందును పంపిణీ చేశారు. అయితే ఇందులో కొందరికి సైడ్...
కరోనా పోరులో భాగంగా ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొణిగె ఆనందయ్య. ఆయన మందు పంపిణీ చేస్తున్న మందు విషయంలో ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లకు ఆయుర్వేద మందు ఇస్తూ సంచలనం సృష్టించారు నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం కు చెందిన బొణిగె ఆనందయ్య. ఆయన మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు సుమారు...
అసలే కరోనా సోకి బిక్కు బిక్కుమంటూ కాలమెల్లదీస్తున్న రోగులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్వాకం కొత్త ప్రమాదాన్ని కొనితెచ్చిపెడుతున్నది. వైద్య సిబ్బంది నిర్వాకంతో కరోనా రోగులకు ఔట్ డేటెడ్ మెడిసిన్ సరఫరా...
నేడు కరోనా వ్యాధి పేరు చెప్పి కార్పొరేట్ ఆసుపత్రులు, చిన్నా చితక ప్రయివేటు ఆసుపత్రులు ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. కరోనా వచ్చిన వారి నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు....
కరోనా మహమ్మారితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు... అయితే ఈ సమయంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియడం లేదు ..బలమైన ఆహారం తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు... పోషకాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...