దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి....
జామపండు ఎన్నో రకాల పోషకాలున్నాయి. అందుకే వీటిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదని...
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి....
ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. వంటకాల్లో దాల్చిన చెక్కను వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే ఔషధ గుణాల...
పెరుగును చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది పెరుగును తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇక భోజనం ముగింపు పెరుగుతో చేయకపోతే తిన్నట్టు అనిపించదు. మరి పెరుగు తాజాగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది....
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రపోయేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించడంలో నిద్ర ఎంతటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం...
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమస్యకు మారిన జీవన విధానం, శారీరక శ్రమ లేకపోవడం, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను...
మనలో కొందరికి మెడ భాగంలో నల్లగా ఉండడం గమనిస్తుంటాము. దీనివల్ల మనం ఇతరులకు అందవిహీనంగా కనిపిస్తామేమోనని భయపడుతుంటారు. దాంతో ఈ నలుపుదనం తొలగించుకోవడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటాము. వాటితో పాటు ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...