రాజులు, రాజ్యాలు మాయమైపోయాయి. అధికార దర్పాలు అంతరించిపోయాయి... మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నం. ప్రజలే ప్రభువులు.. అని చాలామంది ప్రజాస్వామ్యం గురించి రాచరికం గురించి ప్రసంగాలు చేస్తుంటారు. కానీ అదంతా ఉత్తదే అని...
తెలంగాణ ఐటి, చేనేత శాఖ మంత్రి కేటిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం సిరిసిల్ల. ఆ నియోజకవర్గంలో నర్సింగ్ కాలేజీకి నూతన భవనం నిర్మించారు. నర్సింగ్ కాలేజీ భవనానికి జులై 4వ తేదీన సిఎం...
ఈ మధ్య మనం చూస్తు ఉంటున్నాం. వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు కొన్నిసార్లు ఫన్నీగా కూడా ఉంటాయి. ఇక అడవిలో జంతువులని మనం దగ్గరగా...
ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి.
భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్...
కూరలో కరివేపాకు అనేమాట మనం వింటూ ఉంటాం. అది తేలిగ్గా అనేస్తాం కాని, కరివేపాకులో ఉన్న మంచి ఫలితాలు మరెందులోనూ ఉండవు. మంచి సువాసనతో పాటు ఆహారానికి మంచి టేస్ట్ ని ఇస్తుంది...
పెళ్లి కుదిరింది అనగానే సంబురం కాదు. ఆ పెళ్లి అయి తాళికట్టి ఆమె ఇంటికి వచ్చేవరకూ ఏమవుతుందా? అనే గుండె దడ ఇరుకుటుంబాల్లో ఉంటోంది. ఎందుకంటే ఏ సమయంలో ఎవరు వచ్చి మేము...
(నోట్ : కస్తూరి శ్రీనివాస్ అనే సీనియర్ జర్నలిస్టు ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరించిన పోస్టు ఇది. యదాతదంగా ఇస్తున్నాము.)
.
బిర్యానీ అంటే మటన్తో చేసేది. తర్వాత కోడి మాంసంతో చికెన్ బిర్యానీ...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు(Budget Sessions) ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభానికి ముందు ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్...