ఇప్పుడు చాలా మంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. కచ్చితంగా ఓ విషయం అయితే కారు కొనే వారు తెలుసుకోవాలి .అంతేకాదు ఇప్పటికే కారు ఉన్న వారు కూడా ఈ విషయం తెలుసుకోవాలి.
మీరు తప్పకుండా...
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా...
తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత నేత మాజీ ప్రధాని పి వి నరసింహారావు జయంతి నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిఆర్ఓ...
నిత్యం లక్షలాది మంది రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే కొందరు దళారులు కూడా ఇందులో ఎంటర్ అయి మోసాలకు పాల్పడుతున్నారు. ఇకపై వారికి చెక్ పెట్టనుంది రైల్వే శాఖ. రైల్వే టికెట్...
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం కుటుంబ సమేతంగా...
సినీ నటుడు కత్తి మహేష్ కు యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు యాక్సిడెంట్ అయినప్పటినుంచి ఆయనపైన సోషల్ మీడియా హోరెత్తింది. ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టుల పరంపర వర్షంలా కురుస్తోంది....
హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు ఇచ్చారు. శనివారం ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణా...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేటీఆర్(KTR).. సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నామని మొన్నటి వరకు...
తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్...