ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రభుత్వం. గ్రూప్ 1 లో ఇంటర్వ్యూల విధానాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీల్లో ఇంటర్వ్యూల...
ఐటీ సెక్టార్ లో దాదాపు 90 శాతం కంపెనీలు శని ఆదివారాలు సెలవులు ఇస్తాయి. వారానికి ఐదు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. అయితే జపాన్ ప్రభుత్వం సంచలనాత్మక రీతిలో వారానికి...
తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాడమాసం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి...
ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన వ్యక్తి మన భారతీయుడే. 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది....
తెలంగాణ సిఎం కేసిఆర్ ఆ గ్రామ ప్రజలకు దావత్ ఇచ్చారు. కానీ ఆ దావత్ లో బువ్వ తిన్న 18 మంది అనారోగ్యం పాలయ్యారు. పూర్తి వివరాలు ఇవీ...
యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని...
ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్.జి.టి) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తేడా వస్తే జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఇంత ఘాటుగా ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పందించిందో...
తెలంగాణ నిరుద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం 3వేల పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మరో 7 వేల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపధికన నియమించనున్నట్లు రెండో ప్రకటన...
జులై 1వ తేదీ నుంచి అన్ని స్థాయిల్లో విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ... కరోనా పరిస్థితులు చూస్తుంటే జులై 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవడం...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా...
టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్ను...