T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

-

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించింది. ఇక ఐపీఎల్‌లో రాణిస్తున్న రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్‌ దూబె, యుజ్వేంద్ర చాహల్‌లకు సెలెక్టర్లు జట్టులో అవకాశం కల్పించారు. అలాగే శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

- Advertisement -

T20 World Cup భారత జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌.

Read Also: టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల.. మహిళలకు వరాలు..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...