ఇప్పుడు చాలా మంది కొత్త కార్లు తీసుకుంటున్నారు. కచ్చితంగా ఓ విషయం అయితే కారు కొనే వారు తెలుసుకోవాలి .అంతేకాదు ఇప్పటికే కారు ఉన్న వారు కూడా ఈ విషయం తెలుసుకోవాలి.
మీరు తప్పకుండా...
తమకు నచ్చిన ఆహారం కోసం కొంత మంది ఎంతదూరమైన వెళతారు. అంతేకాదు దాని కోసం ఎంత డబ్బులు అయినా ఖర్చు చేస్తారు. కొన్ని మనకు అందుబాటు ధరలో ఉంటాయి. మరికొన్ని మాత్రం బాగా...
తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత నేత మాజీ ప్రధాని పి వి నరసింహారావు జయంతి నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిఆర్ఓ...
నిత్యం లక్షలాది మంది రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే కొందరు దళారులు కూడా ఇందులో ఎంటర్ అయి మోసాలకు పాల్పడుతున్నారు. ఇకపై వారికి చెక్ పెట్టనుంది రైల్వే శాఖ. రైల్వే టికెట్...
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం కుటుంబ సమేతంగా...
సినీ నటుడు కత్తి మహేష్ కు యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు యాక్సిడెంట్ అయినప్పటినుంచి ఆయనపైన సోషల్ మీడియా హోరెత్తింది. ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టుల పరంపర వర్షంలా కురుస్తోంది....
హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు ఇచ్చారు. శనివారం ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ నగరంలో 9 వేల కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణా...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో వాహనసేవలు...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...
ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూడబోతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ...
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో(UPSC Civil Service Results) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆర్వో కేంద్రాల వద్దకు చేరుకుని నామినేషన్లు సమర్పించారు. దీంతో నామినేషన్ల...