ప్రయాణికుల సౌకర్యార్థం లాక్ డౌన్ రిలాక్సేషన్ సమయంలో నడుపుతున్నమెట్రో రైల్ సర్విస్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం పరిశీలించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్...
పోలీసులను చూస్తే నేరగాళ్ల లాగులు తడుస్తాయి. సాధారణ కానిస్టేబుల్ ఎస్సై లను చూసినా నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్...
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అనే మారుమూల పల్లెటూరులో 80 వేల మందికి ఉచితంగా కరోనా కు ఆయుర్వేద ముందు ఇచ్చిన బొణిగెల ఆనందయ్యపై ఒక సెక్షన్ వారు విమర్శలు, ధూషణలు, శాపనార్థాలు పెడుతున్న...
విశాఖపట్నం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రమాదం సూచికగా కంపనీలో సైరన్లు మ్రోగాయి. దీంతో ఉద్యోగులను హుటాహుటీన...
మనకు ఉన్న దానిలో ఎంతో కొంత సాయం చేసి, నిరుపేదలకు లేనివారికి చేయూత అందివ్వాలి అని అంటారు , ఇలా సాయం చేసేవారు చాలా మంది ఉంటారు.. పేరు కోసం గొప్ప కోసం...
కొందరు నమ్మకాలు పట్టింపులు అసలు విశ్వసించరు, అలాంటి వారు నిధి నిక్షే పాల గురించి ఏమి అడ్డు వచ్చినా వదిలిపెట్టరు, అంతేకాదు కుటుంబ బాంధవ్యాలు రిలేషన్స్ కూడా పట్టించుకోకుండా బలి ఇవ్వడానికి కూడా...
తాజాగా బెంగళూరు మెట్రో గురించి దేశం అంతా చర్చించుకుంటున్నారు ..మెట్రోలో ఈవ్ టీజింగ్ కు పాల్పడినా లేదా అమ్మాయిలపై దాడులకు దిగినా ఇక పెప్పర్ బాటిల్ నుంచి వారిపై స్పె జల్లుతారు...
కొందరికి కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నా తమ పని తాము చేసుకోరు, ఇతరుల మీద ఆధారపడతారు,, అన్ని అవయవాలు సక్రమ స్దితిలో ఉన్న వారు బద్దకంతో ఉంటారు. ఇలాంటి వారిని మనం...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...