ఓటీటీల్లో సందడి చేయడానికి భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి కానుకగా అఖండ, పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. కరోనా తరువాత భారీ సక్సెస్ సాధించిన చిత్రాల్లో అఖండ నిలిచింది. బాలయ్య కెరీర్...
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా మొదటి రోజు(డిసెంబర్ 17) నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి...
2013లో 'జంజీర్'తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత అక్కడ సినిమాలు చేయలేదు. అయితే హిందీలో మళ్లీ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్లో భాగంగా...
మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి కన్నమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బుధవారం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈయనకు పలువురు సినీ ప్రముఖులతో పాటు కేరళ సీఎం...
స్టార్ హీరో పవన్కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చింది. కొత్త...
ఈ మధ్య సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా నిర్ధారణ అయింది. ఈమధ్య...
శివ శక్తి ఫౌండేషన్ సంస్థ అనే పేరుతో పలువురు హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని ప్రముఖ సినీనటి కరాటే కళ్యాణి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్...
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. శుక్రవారం థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. వి, టక్ జగదీష్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...