జాతీయం

Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫోటో పెట్టాలి

Arvind Kejriwal: గుజరాత్, హరియాణా ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు లక్ష్మీదేవి, వినాయక స్వామి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇండోనేషియా లాంటి...

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. సోనియా గాంధీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో...

Suicide: దొంగతనానికి వచ్చి.. దేవుడి గదిలో ఉరేసుకున్నాడు

Suicide: బెంగళూరులోని ఇందిరానగర్‌లో విచిత్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగ.. పూజ గదిలో ఉరివేసుకున్నాడు. కాగా నిజంగా దొంగ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక మరేదైనా కారణం...
- Advertisement -

TN car explosion :ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్న ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌

TN car explosion:తమిళనాడు కోయంబత్తూర్​లో ఆదివారం జరిగిన కారు పేలుడు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనలో జమేషా ముబీన్ అనే వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ర్యాపిడ్‌...

Surrogacy: నయన్ సరోగసి విచారణ పూర్తి.. రేపు సర్కర్‌‌కు నివేదిక

Surrogacy: నయనతార సరోగసి వివాదం ప్రస్తుతం హాట్ టాఫిక్‌‌గా మరింది. నయనతార, విఘ్నేష్‌ దంపతుల పిల్లల వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన త్రిసభ్య కమిటీ రేపు తమిళనాడు సర్కార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. పెళ్లైన...

Ukraine: వైమానిక ఇంధన డిపోను పేల్చిన రష్యా

Ukraine :సెంట్రల్ ఉక్రెయిన్‌లో లక్ష టన్నుల మేరకు నిల్వఉంచిన విమాన ఇంధన డిపోను పేల్చివేసినట్లు రష్యా వెల్లడించింది. చెర్కసీ రీజియన్‌లోని స్మిలా గ్రామ సమీపంలో నిల్వ ఉంచిన వైమానిక ఇంధన డిపోను పేల్చివేసినట్లు...
- Advertisement -

Diwali: ఆయోధ్యలో వేడుక..15 లక్షల దీపాలతో కొత్త రికార్డు

Diwali: ఆరేళ్ల క్రితం ప్రారంభమైన అయోధ్య దీపోత్సవ్‌ అరుదైన రికార్డు నెలకొల్పింది. రామ జన్మభూమిలో ప్రధాని మోదీ సమక్షంలో సరయూ నది ఒడ్డున 15 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. సుమారు 20వేల...

Bharat jodo yatra: తెలంగాణలోకి రాహుల్‌ గాంధీ జోడో యాత్ర

Bharat jodo yatra: కాంగ్రెస్‌ యువ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాలోకి జోడో...

Latest news

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్‌ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...

Bengaluru | అందమైన భార్య గొంతుకోసి, కాళ్ళు మడిచి… సైకో భర్త దారుణం

బెంగళూరులో(Bengaluru) దారుణం చోటుచేసుకుంది. భార్యని చంపి, సూట్ కేసులో పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు ఆమె భర్తే అని నిర్ధారించుకున్న పోలీసులు...

Vishnu Priya | విష్ణుప్రియకు కోర్టు కీలక ఆదేశాలు..

బెట్టింగ్ యాప్‌లను(Betting Apps) ప్రమోట్ చేసిన కేసులో యాంకర్, నటి విష్ణుప్రియ(Vishnu Priya).. హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. మియాపూర్...

Samantha | సక్సెస్ అంటే విజయాలే కాదు.. సమంత

ప్రతి ఒక్కరి గోల్ ఒకటే.. సక్సెస్. కొందరు దీనిని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళతారు. అదే విధంగా సక్సెస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక...

Earthquake in Bangkok | బ్యాంకాక్ లో భారీ భూకంపం

Earthquake in Bangkok | శుక్రవారం మధ్యాహ్నం థాయిలాండ్, దానికి పొరుగున ఉన్న మయన్మార్‌ లను 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. భూకంపం కారణంగా బ్యాంకాక్‌...

Must read

Palamuru Rangareddy Project | పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కుదరదు: కేంద్రం

Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ...

Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్‌ రోజును దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Stock...