మహిళా దినోత్సవం రోజున ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ఛైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి(Sudha Murthi)ని రాజ్యసభకి నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్...
దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ మహిళా దినోత్సవ కానుక అందించారు. వంటగ్యాస్ ధర(Gas Cylinder Price)ను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. "మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను 100...
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్, రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్ నగర్లో ఓ రేంజ్లో జరుగుతున్నాయి. దాదాపు రూ.1000కోట్లతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మూడు...
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖారారైంది. ఈ మేరకు షెడ్యూల్ను పీఎంవో అధికారులు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. అలాగే...
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా పీచు మిఠాయిని తయారు చేసినా, విక్రయించినా కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది....
ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం...
ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో CM కేజ్రీవాల్ కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19 న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది....
కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో మూడు రాష్ట్రాలలో జరగనున్న రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ నుంచి మాజీ మంత్రి రేణుకా చౌదరితో పాటు యువజన కాంగ్రెస్ నాయకుడు ఎం. అనీల్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...