మైసూర్ రాజు టిప్పు సుల్తాన్(Tipu Sultan) ఖడ్గాన్ని లండన్ నగరంలో వేలం వేశారు. ఈ వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గం ఏకంగా రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్హమ్స్ హౌజ్ ఈ...
ఈనెల 28న ఢిల్లీలో జరగనున్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి(New Parliament) మొత్తం 15 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే వర్గం), వైసీపీ, టీడీపీ, శిరోమణి అకాలీదళ్,...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తీసివేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో భారత దిగ్గజ కంపెనీ రిలయన్స్ కు చెందిన జియో మార్ట్(Jio Mart) కూడా చేరింది....
UPSC Results |సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది సివిల్స్ సర్వీసెస్కు ఎంపిక అయినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రకటించింది. ఇందులో జనరల్ కోటాలో 345...
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) శనివారం బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మొదటిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కల్పించిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుటున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై...
రూ.2 వేల నోట్ల ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ(RBI) ఇటీవల ప్రకటించడంతో ఈ నోట్లను మార్చుకునే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2 వేల నోట్ల(2000 Rupee Notes) మార్పిడిపై స్టేట్...
Tea Day |ప్రస్తుత రోజుల్లో చాయ్ వాడకం ఏ లెవెల్లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. మనసుకు బాధ అనిపించినా.. సంతోషం అనిపించినా.. తలనొప్పి వచ్చినా.. ఏదైనా విషయంలో టెన్షన్ పడినా అందరూ...
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కన్నడనాట 24వ ముఖ్యమంత్రిగా(Karnataka CM) సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్(DK Shivakumar) ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...