ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది కర్ణాటకలో రాజకీయం వేడెక్కుతోంది. శరద్ పవార్(Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 40- నుంచి 45 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో...
కోర్టు తీర్పుతో అనర్హత వేటు ఎదుర్కొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసంలోని సామాన్లను శుక్రవారం ట్రక్కుల్లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం(ఏప్రిల్ 16) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు...
Corona Updates |దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఐదువేలు, ఆరువేలు వరకు నమోదైన కేసులు ఇప్పుడు 10వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 11,109 కరోనా కేసులు...
కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు మేలో జరగనున్నాయి. కన్నడనాట విజయదుందుభి మోగించేందుకు బీజేపీ మరింత దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా, 189 స్థానాల్లో అభర్ధుల తొలి జాబితాను...
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) లేఖలు విడుదల చేస్తూ మరింత ఉత్కంఠకు తెర తీస్తున్నాడు....
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇంటా టీడీపీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) కుమార్తె కేశినేని శ్వేత(Kesineni Swetha) పుట్టినరోజు జరుపుకున్నారు. తమ ఇంట్లో పుట్టినరోజు జరుపుకోవాలని స్వయంగా రతన్ టాటా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...