సూర్యగ్రహణం కారణంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. సూర్యగ్రహణం సందర్భంగా 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ద్వారాన్ని...
టాటూ అనేది ప్రస్తుతం ఓ బ్రాండింగ్గా చూడటంతో, టాటూస్కు క్రేజ్ వచ్చేసింది. హీరోల నుంచి, సామాన్య ప్రజలు సైతం టాటూస్ వేయించుకోవటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. టాటూ అనేది శాశ్వతంగా ఉండేది కాబట్టి,...
వన దేవతల జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులతో కోలాహలంగా మారిన మేడారం.. నేటి నుంచి జనసంద్రంగా మారనుంది. తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. ఈ రోజు మళ్లీ ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. ప్రతి కిలో గ్రాముపై రూ. 400...
ఆధార్. ప్రతి భారతీయుని ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి. ఆధార్ తోనే స్కీమ్స్ మొదలు బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడం దాకా ఎన్నో వాటికి ఆధార్ కార్డు కావాలి. అయితే...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయనున్నట్టు తెలిపింది. గిరిజనులకు అతిపెద్ద పండుగైన మేడారం జాతర ఏర్పాట్ల కోసం 2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు...
జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. జీడిపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.జీడిపప్పులో...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...