టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కొద్దికాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె నేటితో 12 రోజులకు చేరుకుంది... అయినా కూడా ప్రభుత్వం నుంచి చలనం...
శ్రీ భాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు... రాయలసీమ ప్రాంతాలు అయినటు వంటి కర్నూల్, కడప, చిత్తూరు, అనంతపురం...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాత్ తగిలేలా కనిపిస్తోంది. ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే తాజాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..
అందుకే తాజాగా వైసీపీ...
ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నట్లు ఒకే దేశం ఒకే పార్టీ అన్న చందంగా బీజేపీ ఎత్తులు వేస్తోంది... అందులో భాగంగా ఎక్కడైతే తమకు బలం తక్కువగా ఉందో ఆ రాష్ట్రంపై కన్నేసింది......
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది.. ఇక నుంచి ఆయనతో పొత్తు పెట్టుకుని ప్రతీసారి మోసపోవడానికి తాము సిద్దంగా లేదని అన్నారు......
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మారడంపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసే వారందరు కేసులు భరించలేక వెళ్తున్నారని ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ రైతుభరోసా పథకంపై టీడీపీ నాయకులు తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు.. ఇదే క్రమంలో మాజీ మంత్రి నారాలోకేశ్ కూడా స్పందించారు... వాయిదా పద్ధతి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...