రాజకీయం

బీజేపీ స్పీడుకు బ్రేకులు పడ్డయ్.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, బీజేపీ కీలక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar...

సొంత నేతలపై MP ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మాంచి జోష్‌లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త పంచాయతీ తెరమీదకు వచ్చింది. వార్ రూమ్ కేసు వ్యవహారంపై మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ...

దేశంలో బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అదే: సీఎం కేసీఆర్

మహారాష్ట్రలో నిర్వహించిన బీఆర్ఎస్ శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు...
- Advertisement -

18నెలలైనా సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి వరుస ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించారు. 2021లో సంభవించిన వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్(Annamayya Dam) పునర్ నిర్మాణంతో పాటు...

టీడీపీ మహానాడుకు జోరుగా ఏర్పాట్లు.. గోదావరి రుచులతో వంటకాలు!

దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. పార్టీ వ్యవస్థాపకుడి జయంతి పురస్కరించుకుని ప్రతి ఏడాది టీడీపీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ...

బంజారాహిల్స్‌ పీఎస్‌లో YS షర్మిలపై కేసు నమోదు

వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై పరువు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నరేందర్ యాదవ్ అనే వ్యక్తి...
- Advertisement -

భూమి పంచకపోగా.. లాక్కోవడం అన్యాయం: రఘునందన్ రావు

ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతోందని వస్తోన్న వార్తలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన...

ఆ నలుగురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దేశంలో మోడీ(Modi) బ్రాండ్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. ఈడీ, సీబీఐతో ఎన్నికల్లో నెగ్గాలని భావించిన మోడీని...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...