ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం షాక్ లమీద షాకులు తగులుతున్నాయి.... హోరా హోరీగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిఇందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, విజయవాడ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆరోపించారు... తాజాగా పార్టీ...
ఏ రాజకీయ పార్టీలో అయినా ఫైర్ బ్రాండ్ నాయకులు కొందరు ఉంటారు.. ముఖ్యంగా ఆ నాయకుల ఫాలోయింగ్ నియోజకవర్గాలకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది.. అలా అధికార వైసీపీలో కూడా...
ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత సినీ గ్లామర్ ఉండగా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ చాలా తక్కువనే చెప్పవచ్చు .నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పృద్వి,...
పోలవరం పవర్ ప్రాజెక్ట్ కోసం జగన్ బేరసారాలు చేశారని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న రీతిలో జగన్...
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇవాళ రాజ్యసభ ఉప ఎన్నికలకు రాజస్థాన్ నుంచి పోటీకి నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన తన నామినేషన్ పత్రాల రెండు సెట్లను దాఖలు...
డబ్బే లోకం...డబ్బే సర్వస్వం..అవును..డబ్బే పరమావధిగా బతికేస్తున్నారు కొందరు. కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తూ కుబేరులవుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనికులకు, పేదవారికి ఆర్థిక అంతరాలు గణనీయంగా పెరిగాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. 8 మంది...
నాగ్పూర్ - ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ కాకుండానే రన్వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్.. ఆ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...