ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఆయ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన...
ఏపీలో సీబీఐకు అనుమతి ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి సీబీఐకు అనుమతి నిరాకరిస్తూ జీవో తీసుకువచ్చింది. కేంద్రం ఏకపక్షంగా కక్షసాధింపుగా రాష్ట్రంలో టీడీపీ నేతలపై...
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్కు తాజాగా బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. టీవీ9 లోగోల విక్రయం కేసులో ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
ఏటా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తానని ఎన్నికల వేళ ప్రకటించిన వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడంతోనే మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వ్యవసాయం, అనుబంధ శాఖ...
దరువు .కామ్ ఆన్ లైన్ వెబ్ మీడియాలో సంచలనం..ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో ప్రజల తరపున ప్రజా గొంతుకై ప్రజావాణిని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడూ చేరవేస్తూ ప్రజలకు మంచి...
మాజీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ముఠా కట్టుకోవడమే కాక మరో పెద్ద సమస్యతో సతమతమవుతున్నాడు. 2014 లో కోడెల శివప్రసాద్ భారీ మెజారిటీ తో గెలిచాడు ....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...