ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కోసం పోటీ నెలకొంది. టీడీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా చేసిన అంబికా క్రిష్ణ ఇటీవల రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవిపై...
ఏపీలో జగన్ మోహాన్ రెడ్డి చరిత్రత్మక విజయం తరువాత ఇప్పుడు అందరి దృష్టీ కేబినెట్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపైనే ఉంది. ముందు నుంచి పార్టీకి 126 స్థానాలు వస్తాయని అంచనా వేసిన...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మంత్రులు సైతం దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. అలాంటివారిలో పెనమలూరు నుంచి పోటీచేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె...
విశాఖ విమానాశ్రయంలో సెఫీ కోసం వచ్చి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ సరికొత్త కథ వినిపిస్తున్నాడు. అది కావాలని చేసిన ప్రయత్నం కాదని, తన సమస్యలు వివరించాలని వెళ్లి...
2024 ఎన్నికల్లో గెలవడమే టార్గెట్గా పెట్టుకోని పని చేస్తానని వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీకి ఓట్లు వేశారని......
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోవడం యావత్ దేశాన్నే ఆశ్చర్య పరిచింది. అసలు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆసక్తిగా ఇక్కడి రాజకీయాల్ని గమనిస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించినా వైసీపీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాగబాబు అభినందించారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన ముఖ్యనేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు....
2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవాలో మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించలేక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...