దేశంలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిపోయంది దీంతో ఇక ఎన్నికల ఫలితాల గురించి దేశ వ్యాప్తంగా మీడియాలు సర్వే సంస్ధలు చేసిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.. మరి తాజాగా విడుదల...
రాజకీయంగా కీలక పదవులు అధిరోహించిన నేతలు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా.. ఇక్కడ ఈసారి వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ ఫైట్ జరిగింది.. ఈసారి ఇక్కడగెలుపు ఎవరిది అనే...
ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి , దేశంలో అన్ని దశల ఎన్నికలు పూర్తి అయిపోతాయి, ఇక పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ మీడియాలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తాయి.....
ఏపీలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రాబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి అధికారం రాదు అని తెలుస్తోంది ఈ ప్రచారంలో... ముఖ్యంగా సర్వేలు ఇలా ఉంటే, మే 19న వచ్చే...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అని తెలుస్తోంది.. ఇటు సర్వేలు చెప్పేదాని ప్రకారం జగన్ కే అధికారం అని చెబుతున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం ఇవన్నీ...
గుడివాడ తన అడ్డాగా చెప్పుకునే కొడాలి నానికి ఈసారి ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వనున్నాయి అని అంటున్నారు తెలుగుదేశం నేతలు. కారణం కూడా చెబుతున్నారు కొడాలి నాని అధికారంలోకి వచ్చినా, ఇక్కడ జగన్...
వైసీపీ అధికారంలోకి వస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి 50 నుంచి 60 సీట్లు కూడా వచ్చే పరిస్దితి లేదు అని చెబుతున్నారు. కాని తెలుగుదేశం నేతలు మాత్రం ...
ఏపీలో ఏ సర్వేలు చూసినా వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నాయి.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొన్ని చోట్ల గెలుపు కష్టం అని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...