ఈసారి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయినా ఫలితాలకు మాత్రం చాలా సమయం ఉంది.. ఈసారి ఎవరు గెలుస్తారు అధికారం ఎవరు చేపడతారు అని సర్వేలు చూసి తెలుసుకుందాం అంటే అన్నీ జగన్ గెలుస్తారు అని...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో కూడా ఇంతే హాడావుడ చేసింది.. తామే గెలుస్తాం జగన్ సీఎం అని చెప్పారు.. వాస్తవంగా చూసుకుంటే జగన్ సీఎం అవ్వలేదు.. అలాగే 70 సీట్లు...
వైసీపీ అధికారంలోకి వస్తుంది జగన్ సీఎం అవుతారు.. ఎక్కడ చూసినా ఇదే చెబుతున్నారు వైసీపీ నేతేలు.. ఇక మరో ఐదు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే జగన్ సీఎం అని ముఖ్యమంత్రి...
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తెలియని వారు ఉండరు.. సీనియర్ ఎన్టీఆర్ అల్లుడు గా ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద అల్లుడిగా ఆయనకు పేరు ఉంది. ఇక ఎన్టీఆర్ ని పార్టీ నుంచి పదవీచిత్యుడ్ని...
తామే గెలుస్తాం మా గెలుపు ఫైనల్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు..దీనికి సాక్ష్యాలుగా తమకు వచ్చిన సర్వేలు రిపోర్టులు చూసి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీనేతలు మాత్రం ఓపికగా సహనంగా ఉంటున్నారు... కేంద్రంలో...
ఈసారి గోదావరి జిల్లాలో జగన్ ముందు నుంచి పాగా వేయాలి అని అనుకున్నారు, అలాగే రాజకీయం చేశారు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జీరో స్ధానాలు గెలుచుకుంది వైసీపీ, ఇక్కడ 2014 ఎన్నికల్లో...
మొత్తానికి సీఎం చంద్రబాబు రామోజీరావుతో భేటీ కావడం పై ఇప్పుడు పెద్ద చర్చ అయితే జరుగుతోంది.. ఫలితాలకు ఆరు రోజుల ముందు ఎలాంటి విషయం పై వీరు చర్చించారు, ఎన్నికల్లో ఎవరు...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తృతీయ కూటమికి మద్దతు ఇస్తారా, బీజేపీ లేదా కాంగ్రెస్ ఎవరికి ఆయన మద్దతు ఇవ్వనున్నారు అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. ఆయన సపోర్ట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...