ఇప్పటి నుండి ఇండియా లో 6 గంటలకంటే ఎక్కువ పబ్జీ ఆడకుండా ఆట కట్టు విధించారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు . గేమ్స్ అంటే ఇష్టపడని వారు సైతం...
యువతరం రాజకీయాల్లో ఉండాలి ఇప్పుడు ఇదే అందరూ కోరుకుంటున్నారు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున కీలక నేతలు అందరూ వారి వారసులను రంగంలోకి దించుతున్నారు ..మరోసారి గెలుపు గెలిచి వైసీపీకి గట్టి దెబ్బ...
వైయస్ వివేకానందరెడ్డి మరణంతో వైయస్సార్ శ్రేణులు కాస్త ఢీలా పడ్డారు, ముఖ్యంగా జగన్ ఎంత బాధ ఉన్నా ఆయన ఎన్నికల ప్రచారంలోపాల్గొంటున్నారు.. మానసికంగా కృంగదీయాలి అని అనుకున్నా, ఆయన మాత్రం పట్టుదలతో...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ ని రాజకీయంగా పక్కన పెట్టారా.. అందుకే ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వలేదా.. జగన్ అంత నమ్మకంగా ఉన్న తన బాబాయ్ ని రాజకీయంగా...
ఎన్నికల వేళ రాజకీయంగా ఎవరి బంధాలు ఎవరి బంధుత్వాలు ఏమిటి అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు.. అవును దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమార్తె ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి అయిన ఆదిరెడ్డి...
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఏ పార్టీ ఫెవిలియన్ కు చేరుతుంది అనేది చూడాలి. ఇక 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఎన్నికల...
నందమూరి వారసులు సినిమాలు అయినా రాజకీయాలు అయినా అందవేసిన చెయ్యి.. ముఖ్యంగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య మరోసారి ఇక్కడ నుంచి పోటికి సిద్దమయ్యారు.. ఈసమయంలో పార్టీలో ముఖ్యంగా హిందూపురంలో ఎవరైనా...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించిన జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి జగన్ కు పార్టీకి దూరంగా ఉన్నారా ,అవును ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి జగన్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...