Swamy Goud: టీఎన్జీవో(TNGO) నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులకు సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎవరికి అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు....
Rajagopal reddy :మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు గెలిచేందుకు తాపత్రయ పడుతున్నాయి. శక్తిమేర ప్రచారం చేస్తున్నాయి. ఉప ఎన్నిక కారణంగా మునుగోడు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుండగా, డబ్బు ప్రవాహంలా పంచుతున్నారనే...
Cm KCR: ఢిల్లీ బ్రోకర్లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టినట్టారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరులోని బంగారిగడ్డలో ఏర్పాటు...
Nadendla Monohar: జనసేనకు జనాదరణ పెరుగుతోందని, జనసైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ...
Bandi Sanjay: సీఎం కేసీఆర్ నేడు చండూరు బహిరంగ సభలో ఏడుస్తూ.. నటించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన ఏడుపుతో మళ్లీ రాష్ట్ర ప్రజల్లో సెంటిమెంట్ను రగిలించడానికి ప్రయత్నాలు...
Jagadish Reddy: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై 48 గంటలు ఈసీ నిషేధం విధించింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా, మంత్రి జగదీష్ రెడ్డి చేసిన ప్రసంగాలు...
CM KCR: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో రేపు చండూరులో సీఎం కేసీఆర్...
Minister KTR: మునుగోడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ నాయకులు ధనబలంతో కొనాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలోఆయన మాట్లాడారు. బీజేపీ పై ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...