వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. కొన్ని వార్తా పత్రికలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు...
ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం మాట్లాడుతూ..సోలార్ ప్రోజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలన్నారు. అలా వచ్చిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు...
జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి సంచలన కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సముచితమే అని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం గర్వకారణం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ...
తెలంగాణ: ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనితో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. రెండు గంటల...
YSR తెలంగాణ ఇంటి పార్టీ అధినేత్రి షర్మిల, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నిన్న జగ్గారెడ్డిని రాజకీయ వ్యభిచారి అంటూ షర్మిల వ్యాఖ్యానించడంపై జగ్గన్న గట్టిగానే...
దళితబంధుపై టిఆర్ఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న ఆయనను ఓ మహిళ ప్రశ్నించింది. దీనితో మంత్రి ఆగ్రహ వ్యక్తం చేస్తూ..మా ఇష్టం...
తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 607 మండలాలు ఉండగా.....
హైదరాబాద్ పబ్ లపై హైకోర్టులో విచారణ ముగిసింది. రాత్రి 10 గంటల తరువాత పబ్ లలో డీజే సౌండ్ పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్, రాచకొండ,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...