రాజకీయం

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. కొన్ని వార్తా పత్రికలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు...

Big Breaking: ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..ఎకరానికి రూ.30 వేలు

ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు.  నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న సీఎం మాట్లాడుతూ..సోలార్ ప్రోజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలన్నారు. అలా వచ్చిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు...

Jr.NTR పై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్..రాజకీయంగా పనికి రాడంటూ..

జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి సంచలన కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సముచితమే అని, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం గర్వకారణం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ...
- Advertisement -

Flash: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన ఈడీ..2 గంటల పాటు విచారణ

తెలంగాణ: ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనితో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. రెండు గంటల...

షర్మిల vs జగ్గారెడ్డి..ముదిరిన మాటల యుద్ధం..మరోసారి నోరు జారితే అంటూ..

YSR తెలంగాణ ఇంటి పార్టీ అధినేత్రి షర్మిల, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. నిన్న జగ్గారెడ్డిని రాజకీయ వ్యభిచారి అంటూ షర్మిల వ్యాఖ్యానించడంపై జగ్గన్న గట్టిగానే...

Flash news: దళితబంధుపై TRS మంత్రి సంచలన వ్యాఖ్యలు

దళితబంధుపై టిఆర్ఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీలో పాల్గొన్న ఆయనను ఓ మహిళ ప్రశ్నించింది. దీనితో మంత్రి ఆగ్రహ వ్యక్తం చేస్తూ..మా ఇష్టం...
- Advertisement -

తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు..లిస్ట్ ఇదే

తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 607 మండలాలు ఉండగా.....

హైదరాబాద్ పబ్ లపై ముగిసిన విచారణ..నిబంధనలు కఠినం చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ పబ్ లపై హైకోర్టులో విచారణ ముగిసింది. రాత్రి 10 గంటల తరువాత పబ్ లలో డీజే సౌండ్ పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్, రాచకొండ,...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...