విజయ డైరీ రైతులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు ప్రకటించారు. లీటర్ గేదె పాల ధర రూ.46.99 నుంచి రూ.49.40కు, ఆవు పాల...
కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా...
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల...
భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రతో కాంగ్రెస్ కు ఎలాగైనా పూర్వవైభవం తీసుకురావాలని అగ్రనేతలు భావిస్తున్నారు. సెప్టెంబర్7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర...
ఎన్నికల తేదీ ఖరారు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆదివారం సమావేశమైంది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జీ23 నేత ఆనంద్...
కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీని వీడగా తాజాగా అదే బాటలో మరో నేత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మాజీ ఎంపీ,...
తెలంగాణలో కేసీఆర్ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యమన్నారు. బండి సంజయ్...
ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇవాళ వరంగల్ వేదికగా జరిగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...