ఎన్డీయేతో తెగదింపులు చేసుకున్న ఆర్జేడీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీయూ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీలతో కూడిన సర్కార్ బిహార్లో కొలువుదీరింది. రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి బిహార్ సీఎంగా నితీష్...
తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టిడిపి అధికార ప్రతినిధి గంజి చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నారా లోకేష్ ప్రతినిత్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కీలక నేత గంజి...
శ్రీలంక వాసులకు 'సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్' బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా విద్యుత్ ధరలను 264 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. 30 కిలోవాట్లలోపు విద్యుత్ ధరలను 264 శాతం, 180...
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. మామూలుగా రాజకీయ నాయకులూ తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తుంటారు. అలాగే ప్రధాని మోడీ కూడా ప్రతి ఏడాది తన ఆస్తుల...
ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సజ్జనార్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. ఇక తాజాగా ప్రయాణికులకు TSRTC అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర...
బీహార్ లో పొలిటికల్ హైడ్రామా చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. కాగా రెండేళ్ల క్రితం బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా సీఎం రాజీనామాతో...
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 11న (గురువారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ...
మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు అయింది. 2020లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ నుండి తనకు ప్రాణహాని ఉంది. చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి అందించాడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...