తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త మండలాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు, రైతుభీమా. ఈ పథకాల ద్వారా అనేక రైతులు లబ్ది పొందుతున్నారు. పెట్టుబడి సాయంగా ఒక్క సీజన్ కు ఎకరానికి 5 వేల చొప్పున రైతుల...
దేశ వ్యాప్తంగా పాస్ పోర్ట్ సర్వర్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూర్,హైదరాబాద్, తిరుపతి కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. అయితే సిబ్బంది మాత్రం రీ...
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ సిబ్బంది అధికారిక ప్రకటన చేసింది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… రెండు,...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యుడు సుభాష్చంద్ర నాయక్ మృతి చెందారు. తీవ్ర గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. కాగా సుభాష్చంద్ర నాయక్ 1991 నుంచి 1995 వరకు కాంగ్రెస్...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ..ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉదయం 10.15 గంటలకు ఈ...
నటుడు సూపర్స్టార్, తలైవా రజినీకాంత్కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్నును చెల్లిస్తున్నందుకుగాను..ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును రజనీకి దక్కింది. చెన్నైలో జరిగిన ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన...
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము విజయకేతనం ఎగురవేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...